Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా దేవాన్ష్ బర్త్‌డే - తితిదే కు లోకేశ్ - బ్రహ్మణి విరాళం ఎంతో తెలుసా?

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (14:26 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ - బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్ మార్చి 21వ తేదీ మంగళవారం పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని నారా లోకేశ్ దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కు విరాళం అందించారు. తితిదే భక్తులకు అన్నదానం చేసేందుకు ఒక రోజుకు అయ్యే ఖర్చును వారు విరాళంగా ఇచ్చారు. 
 
తమ కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతి యేటా వారు తమకు తోచిన విధంగా విరాళం ఇస్తున్న విషయం తెల్సిందే. ఈ యేడాది కూడా వారు విరాళం ఇచ్చారు. నారా దేవాన్ష్‌ పేరిట విరాళం ఇచ్చిన నేపథ్యంలో ఆ విషయాన్ని తెలుపుతూ తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లోని డిస్‌ప్లే బోర్డుల్లో ప్రదర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments