Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురు ప్రాతినిధ్యం వహించిన హిందూపురం రావడం సంతోషంగా ఉంది: నారా బ్రాహ్మణి

హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, బాలయ్య కుమార్తె, ఏపీ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి హిందూపురం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన తాతయ్య, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, పెదనాన్న హరికృష్ణ,

Webdunia
సోమవారం, 15 మే 2017 (17:46 IST)
హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, బాలయ్య కుమార్తె, ఏపీ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి హిందూపురం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన తాతయ్య, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, పెదనాన్న హరికృష్ణ, తండ్రి బాలకృష్ణలు ప్రాతినిధ్యం వహించిన హిందూపురంలో అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని బ్రాహ్మణి వెల్లడించారు. 
 
అనంతపురం జిల్లా లేపాక్షిలోని హెరిటేజ్‌ సంస్థ రజతోత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. 2022 నాటికి రూ.6వేల కోట్ల టర్నోవరే తమ లక్ష్యమని చెప్పారు. ఎవరైనా రైతులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే సంక్షేమ నిధి నుంచి రూ.2లక్షలు అందిస్తామని.. హెరిటేజ్ సంస్థ రైతుల సంక్షేమం కోసం రైతు నిధి ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి రైతులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments