Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఎస్ఎస్‌లో చేరిన 700మంది ముస్లింలు.. పారికర్, యోగి ఎప్పుడు రాజీనామా చేస్తారు?

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ఆదిత్యానాథ్ పనితీరుకు ముగ్ధులైన 700 మంది ముస్లింలు ఆర్ఎస్ఎస్‌లో చేరారు. ఆర్ఎస్ఎస్ పనితీరు, సిద్ధాంతాల గురించి తెలుసుకునేందుకు వీరంతా ముందుకు వచ్చ

Webdunia
సోమవారం, 15 మే 2017 (16:58 IST)
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. ఆదిత్యానాథ్ పనితీరుకు ముగ్ధులైన 700 మంది ముస్లింలు ఆర్ఎస్ఎస్‌లో చేరారు. ఆర్ఎస్ఎస్ పనితీరు, సిద్ధాంతాల గురించి తెలుసుకునేందుకు వీరంతా ముందుకు వచ్చారని ఆ సంస్థ ప్రచారక్ మనోజ్ కుమార్ వెల్లడించారు.

వీరిలో 300 మందిని తాత్కాలిక వాలంటీర్లుగా నియమించామని, ముస్లిం యువత, ఇతర మతాలకు చెందిన ప్రజలు.. ఆరెస్సెస్‌లో చేరుతున్నారని మనోజ్ కుమార్ తెలిపారు. ఆర్ఎస్ఎస్‌పై ముస్లింల ఆలోచనాధోరణి మారిందని... అందుకే ఆర్ఎస్ఎస్‌లో చేరుతున్నారని ఆ సంస్థ కార్యకర్త అహ్మద్ తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌లు ఇంకా ఎంపీలుగా కొనసాగుతూనే ఉన్నారు. త్వరలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఎన్నికలు ఉండటంతో వీరు ఎంపీ పదవులకు ఇంకా రాజీనామా చేయలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కావడంతో ఎన్నికల తర్వాతే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments