Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరణించాక కూడా మరొకరి జీవితాల్లో వెలుగులు నింపిన భూమా దంపతులు

గుండెపోటుతో కన్నుమూసిన నంద్యాల ఎమ్మెల్యే, టీడీపీ నేత భూమా నాగిరెడ్డి నేత్రాలను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. తండ్రిని పోగొట్టుకుని పుట్టెడు శోకంలో ఉన్నప్పటికీ.. భూమా నాగిరెడ్డి నేత్రాలను ఆయన చిన్న క

Webdunia
ఆదివారం, 12 మార్చి 2017 (14:17 IST)
గుండెపోటుతో కన్నుమూసిన నంద్యాల ఎమ్మెల్యే, టీడీపీ నేత భూమా నాగిరెడ్డి నేత్రాలను ఆయన కుటుంబ సభ్యులు దానం చేశారు. తండ్రిని పోగొట్టుకుని పుట్టెడు శోకంలో ఉన్నప్పటికీ.. భూమా నాగిరెడ్డి నేత్రాలను ఆయన చిన్న కుమార్తె దగ్గరుండీ చేయించారు. ఈ దృశ్యాలను చూసిన ఆస్పత్రి సిబ్బంది సైతం చలించిపోయి.. కన్నీరు కార్చారు. 
 
తాము చనిపోయిన తర్వాత మరొకరికి చూపు ప్రసాదించాలనే ఉద్దేశంతో భూమా నాగిరెడ్డి దంపతులు నేత్రదానం చేస్తామని బతికుండగానే ప్రకటించారు. భూమా నాగిరెడ్డి భార్య శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత ఆమె కోరిక ప్రకారమే తన కళ్లను దానం చేయడం జరిగింది. అదే విధంగా, ఆదివారం గుండె పోటుతో మృతి చెందిన భూమా నాగిరెడ్డి కళ్లు కూడా దానం చేశారు. మరణించాక కూడా మరొకరికి జీవితాల్లో వెలుగులు నింపి, ఆదర్శంగా నిలిచారు భూమా నాగిరెడ్డి దంపతులు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments