Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమా నాగిరెడ్డి మృతి... కుటుంబ సభ్యుడిని కోల్పోయా.. జగన్ : బాలయ్య దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ కుటుంబంలో ఒక సభ్యుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు

Webdunia
ఆదివారం, 12 మార్చి 2017 (13:50 IST)
కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ కుటుంబంలో ఒక సభ్యుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జరుగనున్న భూమా అంత్యక్రియలకు జగన్ కుటుంబసభ్యులు హాజరుకానున్నట్టు సమాచారం. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో ఆయన అనుచరులు, కార్యకర్తలు, మద్దతుదారులు కన్నీరు మున్నీరవుతున్నారు.
 
అలాగే, భూమా మృతిపై సినీ నటుడు బాలకృష్ణ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భూమా మృతిపై బాలయ్య స్పందిస్తూ.. ఏపీ నూతన అసెంబ్లీలో భూమా నాగిరెడ్డితో తాను మాట్లాడినప్పుడు ఆయన ఆరోగ్యంగా కనిపించారని, ఒక్కసారిగా ఇలా జరగడం చాలా దురదృష్టకరమన్నారు. నంద్యాల నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని, రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన భూమా మృతి తీరని లోటని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments