Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందిగామ నగర పంచాయతీ ఛైర్మన్‌గా మండవ వరలక్ష్మి

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (13:04 IST)
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు నందిగామ నగర పంచాయతీ చైర్మన్‌గా మండవ వరలక్ష్మి,వైస్ చైర్మన్‌గా మాడుగుల నాగరత్నంలను ఆయన ఎంపిక చేశారు ఎమ్మెల్యే నిర్ణయానికి అధికార పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు. 
 
గురువారం ఉదయం 11 గంటలకు నందిగామ మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారుల సమక్షంలో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్‌లు ఎన్నుకోబడిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. 
 
నందిగామ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తూ, మంచి పేరు తెచ్చుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్‌లకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు దిశానిర్దేశం చేశారు. 
 
అనంతరం చైర్మన్‌గా ఎంపిక కాబడ్డా మండవ వరలక్ష్మి, వైస్ చైర్మన్‌గా ఎన్నుకోబడిన మాడుగుల నాగ రత్నం ఎమ్మెల్యే జగన్మోహన్ రావుకు తోటీ కౌన్సిలర్‌లకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ్ కుమార్‌కు, తమ గెలుపులో సహకరించిన నందిగామ ప్రజలకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా అభినందనలు తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments