Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతాలు ఇవ్వండి మహాప్రభో... నందిగామ ఆస్పత్రి నర్సుల డిమాండ్

Webdunia
సోమవారం, 15 జులై 2019 (12:05 IST)
గత కొన్ని నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని అందువల్ల తక్షణం తమకు వేతనాలు ఇవ్వాలంటూ నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై వారు నల్ల బ్యాడ్జీలు ధరించి వినూత్న నిరసన తెలిపారు. 
 
గత ఆరు నెలలుగా జీతాలు అందక ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామంలో అప్పులు బాధలు తట్టుకోలేక నాగేశ్వర్ రెడ్డి అనే స్టాఫ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు జీతాలు విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాని డిమాండ్ చేసిన ల్యాబ్ టెక్నీషియన్స్..... లేని పక్షంలో అందోళన మరింత ఉధృతం చేస్తానంటున్న వారు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments