Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోగయ్యగారూ.. అప్పుడేం చేస్తున్నారు.. జగన్ వచ్చాకే తెలిసిందా?

Webdunia
సోమవారం, 15 జులై 2019 (10:29 IST)
ప్రముఖ మాటల, గేయ రచయిత దరివేముల రామజోగయ్య శాస్త్రి.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవార్డుల ప్రధానోత్సవంపై విజ్ఞప్తి చేశారు. 2014 నుంచి 2016 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులను ప్రకటించింది. అయితే ఆ అవార్డుల బహూకరణ కార్యక్రమం ఇంతవరకు జరగలేదని.. ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకురావాలనే ఈ ట్వీట్ చేస్తున్నట్లు చెప్పారు. 
 
నంది అవార్డులను ఇచ్చేలా చర్యలు చేపట్టాలని జగన్ విన్నవించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్‌ను పెట్టగా, నెటిజన్ల నుంచి ట్రోలింగ్స్ మొదలయ్యాయి. 
 
ఐదేళ్ల నాటి విషయంలో మొన్నటివరకు ఏం చేశారని కొందరు ప్రశ్నించగా, మరికొందరు మాత్రం రాష్ట్ర విభజన జరిగిన ఆ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ అవార్డులు ఎప్పటికీ రావంటున్నారు. గడచిన నాలుగేళ్లలో చంద్రబాబును ఇదే విషయంపై ఎందుకు అడగలేదని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments