Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాంపల్లి అత్యాచారం కేసు.. పదేళ్లు జైలు.. లక్ష జరిమానా

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (19:04 IST)
నాంపల్లి అత్యాచారం కేసులో కోర్టు పదేళ్లు శిక్ష విధించింది. అత్యాచారం కేసులో నిందితుడు గట్టు రాజేందర్‌కు నాంపల్లి కోర్టు పదేళ్ల శిక్ష విధించింది. అలాగే లక్ష రూపాయల జరిమానా విధిస్తూ బుధవారం ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. 
 
సికింద్రాబాద్ న్యూ బోయిన్‌పల్లికి చెందిన వాస్తు నిపుణుడు, సివిల్ కాంట్రాక్టర్ గట్టు రాజేందర్ 2012లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బోయిన్‌పల్లి పోలీసులు న్యాయస్థానంలో ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం నాంపల్లి కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments