Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (13:10 IST)
ఏపీ సీఎం జగన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ...జగన్, శ్రీకాంత్‌రెడ్డి, నాగిరెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సోమవారం విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. మొదటి సారి సీఎం స్థాయి వ్యక్తికి నాంపల్లి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో ఏపీ సీఎం జగన్‌కు నాంపల్లి కోర్టు షాకిచ్చినట్లైంది. 
 
నాంప‌ల్లి కోర్టు అన‌గానే.. అక్ర‌మాస్తులు, సీబీఐ, ఈడీ కేసులు అనుకునేరు. ఇది వేరే కేసు. 2014 హుజూర్‌నగర్ ఎన్నికల్లో ఎల‌క్ష‌న్‌ కోడ్ ఉల్లఘించారని జ‌గ‌న్‌పై గ‌తంలో కేసు నమోదయ్యింది. ఆ కేసు విచార‌ణ‌లో భాగంగా తాజాగా నాంప‌ల్లి కోర్టు స‌మ‌న్లు ఇష్యూ చేసింది. 
 
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై.. జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపైన కూడా కేసులు నమోదయ్యాయి. ఆ కేసు విచార‌ణ‌లో భాగంగా నాంపల్లి కోర్టుకు విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌లు పలుమార్లు హాజ‌రు అయ్యారు. లేటెస్ట్‌గా సీఎం జ‌గ‌న్‌కు స‌మ‌న్లు జారీ చేసింది నాంప‌ల్లి కోర్టు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments