Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకుని, ఓకే కుటుంబానికి చెందిన నలుగురి ఆత్మ‌హ‌త్య‌

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (11:08 IST)
న‌ల్గొండ వాసులు న‌లుగురు విజయవాడకు అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చి స‌త్రంలో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఓకే కుటుంబానికి చెందిన ఆ నలుగురు సూసైడ్ కు పాల్ప‌డ‌టం విషాదాన్ని నింపింది. విజ‌య‌వాడ‌లోని కన్యకా పరమేశ్వరి సత్రంలో తల్లీ కొడుకు విషం తాగి ఆత్మహత్యకు పాల్ప‌డ్డారు. అదే స‌మ‌యంలో కృష్ణా నదిలో దూకి తండ్రీ కొడుకు గల్లంతు అయ్యారు. ఈ కుటుంబం ఆఖ‌రిగా దుర్గమ్మ దర్శనానికి వచ్చి ఇక్క‌డ సూసైడ్ చేసుకుంది. వీరంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన న‌ల్గొండ వాసులుగా గుర్తించారు. మృతులు పప్పుల సురేష్ (54), సురేష్ భార్య శ్రీలత, కుమారులు ఆశిష్, అఖిల్ గా గుర్తించారు. 
 
 
విజయవాడలో దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం చేసుకుని, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. కన్యకాపరమేశ్వరి సత్రంలో తల్లి, కుమారుడు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా, తండ్రి, మరో కుమారుడు కృష్ణా నదిలో దూకారు. వీరు ముందే ఇలా చేస్తున్న‌ట్లు వాయిస్ మెసేజ్ పెట్టిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments