Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంలోకి వ‌చ్చేది టీడీపీనే... సీఎం సీట్లో కూర్చునేది చంద్రబాబే

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (17:37 IST)
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దిగజారుడు రాజకీయాలు చేయ‌ద్ద‌ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు. టిడీపీకి రెండు సీట్లు వస్తే, చంద్రబాబు ఇంట్లో పాకి పని చేస్తానన్న నారాయ‌ణ‌స్వామి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పడుతున్నామ‌న్నారు. అధికారంలోకి రాబోయేది టీడీపీనే అని, మళ్లీ సీఎం సీట్లో చంద్రబాబే కూర్చుంటార‌ని న‌క్కా ఆనంద‌బాబు పేర్కొన్నారు. 
 
నారాయణ స్వామితో పాకి పని చేయించాలనే ఆలోచన జగన్‌కు ఎందుకు వచ్చింద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. దళితులతో పాకి పని చేయించుకోవడం జగన్‌కు అలవాటేమో గాని, ఆత్మాభిమానం కోసం పదవులను త్యాగం చేసిన ఘనత దళిత జాతిద‌న్నారు. 
 
దళిత జాతిని అడ్డం పెట్టుకుని, వారితో పనికి మాలిన కామెంట్లు చేయిస్తూ, జగన్‌ రెడ్డి నీచమైన రాజకీయానికి దిగార‌న్నారు. పదవులు శాశ్వతం కాదు, ఆత్మాభిమానంతో ఉండాలని నారాయణ స్వామికి సూచిస్తున్నామ‌న్నారు. నారాయణ స్వామితో ఈ తరహా వ్యాఖ్యలు చేయాలని జగనే ఒత్తిడి తెచ్చి ఉంటార‌ని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments