Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యుల నిర్లక్ష్యం శిశువు తల తెగిపోయింది.. శరీరం మాత్రం గర్భంలోనే..?

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2019 (14:31 IST)
వైద్యులు నిర్లక్ష్యంతో శిశువు ప్రాణాలు కోల్పోయింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. డెలివరీ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఏకంగా శిశువు తలను కోసేశారు. దీంతో శిశువు తల తెగిపోగా.. శరీరం మాత్రం గర్భంలోనే ఉండిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం ఆ తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉంది. 
 
మెరుగైన వైద్య చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌కి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఆసుపత్రిలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments