Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పంతం నెగ్గింది.. సాగర్ నుంచి 2వేల క్యూసెక్కుల నీళ్లొచ్చాయ్!

Webdunia
గురువారం, 30 నవంబరు 2023 (22:44 IST)
నాగార్జున సాగర్ నీటి విషయంలో ఏపీ సర్కార్ పంతం నెగ్గించుకుంది. 5వ గేట్ నుంచి 2 వేల క్యూసెక్కుల తాగునీటిని తెలంగాణ విడుదల చేసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌పై ఊహించని హైడ్రామా కొనసాగుతోంది. రాత్రికి రాత్రే సాగర్ వద్ద బలగాలను మోహరించింది ఏపీ ప్రభుత్వం. 
 
పోలింగ్‌ మొదలవడానికి కొద్దిగంటల ముందు ఇది జరగడంతో ప్రాజెక్ట్‌పై తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బారికేడ్లు తొలగించడానికి ఏపీ పోలీసులు ఒప్పుకోకపోవడంతో ప్రాజెక్ట్‌పై హైడ్రామా కొనసాగింది. దీంతో నాగార్జున సాగర్ నీటి విషయంలో ఏపీ సర్కారు పంతం నెగ్గించుకుంది. 
 
డ్యాం నుంచి కుడి కాలువకు ఒంగోలు చీఫ్ ఇంజినీర్ అధ్వర్యంలో మోటార్లకు సెపరేట్‌గా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి.. అధికారులు గేట్లు ఎత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments