Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పంతం నెగ్గింది.. సాగర్ నుంచి 2వేల క్యూసెక్కుల నీళ్లొచ్చాయ్!

Webdunia
గురువారం, 30 నవంబరు 2023 (22:44 IST)
నాగార్జున సాగర్ నీటి విషయంలో ఏపీ సర్కార్ పంతం నెగ్గించుకుంది. 5వ గేట్ నుంచి 2 వేల క్యూసెక్కుల తాగునీటిని తెలంగాణ విడుదల చేసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌పై ఊహించని హైడ్రామా కొనసాగుతోంది. రాత్రికి రాత్రే సాగర్ వద్ద బలగాలను మోహరించింది ఏపీ ప్రభుత్వం. 
 
పోలింగ్‌ మొదలవడానికి కొద్దిగంటల ముందు ఇది జరగడంతో ప్రాజెక్ట్‌పై తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బారికేడ్లు తొలగించడానికి ఏపీ పోలీసులు ఒప్పుకోకపోవడంతో ప్రాజెక్ట్‌పై హైడ్రామా కొనసాగింది. దీంతో నాగార్జున సాగర్ నీటి విషయంలో ఏపీ సర్కారు పంతం నెగ్గించుకుంది. 
 
డ్యాం నుంచి కుడి కాలువకు ఒంగోలు చీఫ్ ఇంజినీర్ అధ్వర్యంలో మోటార్లకు సెపరేట్‌గా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి.. అధికారులు గేట్లు ఎత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments