Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పంతం నెగ్గింది.. సాగర్ నుంచి 2వేల క్యూసెక్కుల నీళ్లొచ్చాయ్!

Webdunia
గురువారం, 30 నవంబరు 2023 (22:44 IST)
నాగార్జున సాగర్ నీటి విషయంలో ఏపీ సర్కార్ పంతం నెగ్గించుకుంది. 5వ గేట్ నుంచి 2 వేల క్యూసెక్కుల తాగునీటిని తెలంగాణ విడుదల చేసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌పై ఊహించని హైడ్రామా కొనసాగుతోంది. రాత్రికి రాత్రే సాగర్ వద్ద బలగాలను మోహరించింది ఏపీ ప్రభుత్వం. 
 
పోలింగ్‌ మొదలవడానికి కొద్దిగంటల ముందు ఇది జరగడంతో ప్రాజెక్ట్‌పై తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బారికేడ్లు తొలగించడానికి ఏపీ పోలీసులు ఒప్పుకోకపోవడంతో ప్రాజెక్ట్‌పై హైడ్రామా కొనసాగింది. దీంతో నాగార్జున సాగర్ నీటి విషయంలో ఏపీ సర్కారు పంతం నెగ్గించుకుంది. 
 
డ్యాం నుంచి కుడి కాలువకు ఒంగోలు చీఫ్ ఇంజినీర్ అధ్వర్యంలో మోటార్లకు సెపరేట్‌గా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి.. అధికారులు గేట్లు ఎత్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో హిట్: ద తార్డ్ కేస్ కాశ్మీర్ షెడ్యూల్ ప్రారంభం

శ్రీకాకుళం శ్రీ ముఖలింగం ప్రత్యేకత తెలిపే శివ శక్తి పాట కాశీలో లాంచ్ కాబోతోంది

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments