Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సెల్వి
మంగళవారం, 29 జులై 2025 (13:49 IST)
Nagarjuna Sagar
భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నాయి. నాగార్జున సాగర్ జలాశయం పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. దీనితో అధికారులు ప్రాజెక్టు క్రెస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 
 
జూలై నెలలో సాధారణ షెడ్యూల్ కంటే ముందుగానే గేట్లు తెరవడం 18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి. జలాశయం పూర్తి స్థాయి 590 అడుగులు (312.04 టీఎంసీలు), ప్రస్తుతం ఇది 586.60 అడుగులు. 
 
ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, "నాగార్జున సాగర్‌కు జవహర్ లాల్ నెహ్రూ పునాది వేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దీనికి ఊతం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ 26 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు జీవనాడి" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments