Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్ట్ ఒక్క ఏడాది ఆగండి... జగనన్న వచ్చేస్తాడు...(వీడియో)

నగరి ఎమ్మెల్యే రోజా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తూనే వున్నారు. తాజాగా ఆమె వడమాలపేట మండలం ఎల్.ఎం కండిగ పంచాయతీలోని ఎస్సీ కాలనీతో పాటు కన్నికాపురం ఎస్టీ కాలనీలో తాగునీటి బోరు మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2017 (14:54 IST)
నగరి ఎమ్మెల్యే రోజా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తూనే వున్నారు. తాజాగా ఆమె వడమాలపేట మండలం ఎల్.ఎం కండిగ పంచాయతీలోని ఎస్సీ కాలనీతో పాటు కన్నికాపురం ఎస్టీ కాలనీలో తాగునీటి బోరు మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా అక్కడి ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. తాము ఎన్నో ఏళ్లుగా పరిష్కారమవుతాయన్న సమస్యలు ఎక్కడిక్కడే వున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. జగనన్న అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మహిళలకు రూ. 2 వేల పింఛనుతో పాటు ఇంకా దారిద్ర్యరేఖకు దిగువనున్నవారిని అన్నివిధాలుగా ఆదుకుంటామని తెలిపారు. చూడండి వీడియో...

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments