Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగరి మున్సిపాలిటీలో పార్కును ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (17:05 IST)
చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పార్కును ప్రారంభించారు. ఆమె శుక్రవారం తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులోభాగంగా ఓ పార్కును కూడా ప్రారంభించారు. అనతరం ఆ పార్కులో ఏర్పాటు చేసిన జిమ్‌లో రోజా దంపతులు వ్యాయామం చేస్తూ సరదాగా గడిపారు. 
 
కాగా, నగరి పట్టణంలోని బుగ్గ అగ్రహారంలో 20 లక్షల రూపాయల వ్యయంతో బోరుస, పైప్ లైనును ప్రారంభించారు. అలాగే, పుత్తూరులో రూ.1.10 కోట్ల వ్యయంతో తుడు నిధులతో ఈ పార్కును నెలకొల్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments