Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో జగన్‌కు తెలుసు.. నాది గోల్డెన్ లెగ్ : ఆర్కే.రోజా

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (14:25 IST)
తాను పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి బాగా తెలుసని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా చెప్పుకొచ్చారు. పైగా, తనకు మంత్రి పదవి ఇవ్వాలని జగన్‌ను తాను అడగలేదన్నారు.
 
ఈ నెల 8వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. దీంతో అనేక మంది మంత్రి పదవులు తమకు అవకాశం దక్కుతుదంని ఆశిస్తున్నారు. ఇలాంటి వారిలో ఆర్కే రోజా ఒకరు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, నాకు పదవులపై ఎలాంటి ఆశలు లేవని, ఇప్పటివరకు నాకు మంత్రి పదవి కావాలని నేను సీఎం జగన్మోహన్‌ రెడ్డిని అడగలేదని అన్నారు. నేను పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో ఆయనకు తెలుసన్నారు. పైగా తనది నేను ఐరెన్ లెగ్ కాదని.. గోల్డెన్ లెగ్ అని, అందుకే వరుసగా గెలుచుకుంటూ వస్తున్నానని తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments