Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ ఆల్రెడీ రాజధాని అమ్మ మొగుడు లాంటి సిటీ.. నాగబాబు

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2022 (22:13 IST)
విశాఖ రాజధానిపై జనసేన నేత, నటుడు కొణిదెల నాగబాబు ట్వీట్ చేశారు. వైజాగ్‌ను మీరు రాజధాని చెయ్యటం ఏంట్రా బాబూ.. వైజాగ్ ఆల్రెడీ రాజధాని అమ్మ మొగుడు లాంటి సిటీ అని ట్వీట్ చేశారు. వీలైతే ఇండియాకి రెండో రాజధాని చెయ్యమని గర్జించండి అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

అంతేకాకుండా 'వైసీపీ ఇంజ్యూరియ‌స్ టూ ఏపీ ఎన్‌వైరాన్‌మెంట్‌', 'సేవ్ వైజాగ్ ఫ్రం ఎన్‌వైరాన్‌మెంట్ డెస్ట్రాయ‌ర్స్' అనే హ్యాష్ ట్యాగుల‌ను కూడా ఆయ‌న త‌న ట్వీట్‌కు జ‌త చేశారు.

కాగా... అధికార వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తుగా శ‌నివారం విశాఖ‌లో అధికార వైసీపీ విశాఖ గ‌ర్జ‌న పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం, ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చి వెళుతున్న వైసీపీ కీల‌క నేత‌ల‌పై జ‌న‌సేన శ్రేణులు దాడికి పాల్ప‌డ్డారు. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments