Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నిజాలు చెబితే ఎన్టీఆర్ ముఖంపై 'థూ' అని ఉమ్మేస్తారు... నాదెండ్ల తీవ్ర వ్యాఖ్య

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు మరోసారి స్వర్గీయ ఎన్టీఆర్ పైన ఓ స్థాయిలే విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్టీఆర్ గురించి తను నిజాలు చెబితే ఆయన ముఖం పైన జనం థూ అని ఉమ్మేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశా

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (16:58 IST)
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు మరోసారి స్వర్గీయ ఎన్టీఆర్ పైన ఓ స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్టీఆర్ గురించి తను నిజాలు చెబితే ఆయన ముఖం పైన జనం థూ అని ఉమ్మేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం అధికారంలో వచ్చాక ఆయన ఎమ్మెల్యేల మాటలను పక్కనబెట్టి అల్లుడు చెప్పిందే వేదంగా నమ్మేవారని చెప్పుకొచ్చారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ ముఖాముఖిలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. 
 
ఆనాడు నేను ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచానని అనుకోవడానికి కారణం మీడియానే. ఎమ్మెల్యేలంతా వచ్చి నన్ను సీఎం కావాలని కోరుకున్నారు. అంతేతప్ప నాకు కావాలని ఏనాడూ కోరుకోలేదు. అల్లుడు ఏదో చెప్పేవారు... పూనకంతో వచ్చిపడేవారు ఎన్టీఆర్. సినిమాల ముందు మనం ఎక్కడ నిలబడతాం. రూ. 2 కిలో బియ్యం ఆయనకేం తెలుసు. పెట్టింది నేనే అంటూ చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments