Webdunia - Bharat's app for daily news and videos

Install App

బక్రీద్ వేడుకల్లో వసంత కృష్ణ ప్రసాదు

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (17:03 IST)
కొండపల్లి షాబుఖారీ దర్గా, మైలవరం పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
కొండపల్లి షాబుఖారీ దర్గాలో ప్రతేక ప్రార్ధనలు నిర్వహించిన అనంతరం నిత్యాన్నదానం కోసం ఏర్పాటు చేసిన భవనాన్ని ప్రారంభించారు. మైలవరం పట్టణంలో ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
ఈ కార్యక్రమంలో కొండపల్లి మైలవరంకు చెందిన ముస్లిం సోదరులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments