Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో యువతితో భర్త సహజీవనం.. బిర్యానీ తిని తప్పు చేశాను...?

Webdunia
సోమవారం, 29 మే 2023 (10:17 IST)
తాడేపల్లిలో ఓ మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. తన భర్త మరో యువతి సహజీవనం చేస్తున్నాడని.. వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయం చేయాలి అంటు బైఠాయించింది. 
 
తన భర్త సునీల్ గత మూడు రోజుల నుంచి కనిపించటం లేదంటూ సుజాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సునీల్ ప్రకాష్ నగర్‌లో వాలంటీర్‌తో వివాహేతర సంబంధం వుందని.. ఆమెతో కలిసి సహజీవనం చేస్తున్నట్లు చెప్పింది. 
 
నెల క్రితం ఆ యువతి తనకు బిర్యానీ పంపిందని.. అది తిన్న తర్వాత నుంచి తాను అనారోగ్యం పాలయ్యానని వెల్లడించింది. అత్తింటి వారు మరో యువతితో కలసి తన భర్తను ఏమి చేశారో అంటు అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments