Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త అమ్మాయిల పిచ్చోడు, మోసగాడు: పోలీసులకు భార్య ఫిర్యాదు

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (14:01 IST)
తన భర్త అమ్మాయిల పిచ్చోడనీ, ప్రేమ పేరుతో యువతులను మోసం చేసి ఆపై వారిని లొంగదీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడని తన భర్తపై భార్య ఒంగోలులో ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
 
ఆంధ్రా యువతులు, హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగునులే లక్ష్యంగా తన భర్త మోసాలకు పాల్పడటాన్ని హైదరాబాద్ చందానగర్ కాలనీకి చెందిన విజయభాస్కర్ పైన భార్య ఫిర్యాదు చేసింది. కాగా తనకు విజయభాస్కర్ తో 2017లో వివాహమైందనీ, తనకు మూడేళ్ల బాబు కూడా వున్నాడని తెలిపింది.
 
వివాహ సమయంలో 15 లక్షల కట్నంతో పాటు 25 తులాల బంగారాన్ని తన పుట్టింటివారు కట్నంగా ఇచ్చారని పేర్కొంది. తనను ఎలాగైనా వదిలించుకోవాలని తన భర్త ప్రయత్నిస్తున్నాడనీ, తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోలీసులను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments