Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త అమ్మాయిల పిచ్చోడు, మోసగాడు: పోలీసులకు భార్య ఫిర్యాదు

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (14:01 IST)
తన భర్త అమ్మాయిల పిచ్చోడనీ, ప్రేమ పేరుతో యువతులను మోసం చేసి ఆపై వారిని లొంగదీసుకుని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడని తన భర్తపై భార్య ఒంగోలులో ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
 
ఆంధ్రా యువతులు, హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగునులే లక్ష్యంగా తన భర్త మోసాలకు పాల్పడటాన్ని హైదరాబాద్ చందానగర్ కాలనీకి చెందిన విజయభాస్కర్ పైన భార్య ఫిర్యాదు చేసింది. కాగా తనకు విజయభాస్కర్ తో 2017లో వివాహమైందనీ, తనకు మూడేళ్ల బాబు కూడా వున్నాడని తెలిపింది.
 
వివాహ సమయంలో 15 లక్షల కట్నంతో పాటు 25 తులాల బంగారాన్ని తన పుట్టింటివారు కట్నంగా ఇచ్చారని పేర్కొంది. తనను ఎలాగైనా వదిలించుకోవాలని తన భర్త ప్రయత్నిస్తున్నాడనీ, తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోలీసులను కోరింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments