Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లిద్దరే నా కుమార్తెను ఓడించారు... కేశినేని నానితో జలీల్ ఖాన్

Webdunia
శనివారం, 27 జులై 2019 (19:01 IST)
కేశినేని భవన్ నందు విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ నానితో జలీల్ ఖాన్ భేటీ అయ్యారు. పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు గత ఎన్నికల్లో తన కుమార్తె ఓటమికి గల కారణాలను నానికి వివరించారు జలీల్ ఖాన్.
 
ప్రచార పర్వంలోనూ, ఎన్నికల సమయంలోనూ బుద్ధా వెంకన్న మరియు నాగుల్ మీరా ఇద్దరు తన కుమార్తె గెలుపునకు పని చేయలేదని ఈ సందర్భంగా నానీ దగ్గర కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు.
 
పశ్చిమ నియోజకవర్గంలో గ్రూపులు పెంచి ప్రోత్సహించడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని నానికి చెప్పడం జరిగింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments