Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లిద్దరే నా కుమార్తెను ఓడించారు... కేశినేని నానితో జలీల్ ఖాన్

Webdunia
శనివారం, 27 జులై 2019 (19:01 IST)
కేశినేని భవన్ నందు విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ నానితో జలీల్ ఖాన్ భేటీ అయ్యారు. పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు గత ఎన్నికల్లో తన కుమార్తె ఓటమికి గల కారణాలను నానికి వివరించారు జలీల్ ఖాన్.
 
ప్రచార పర్వంలోనూ, ఎన్నికల సమయంలోనూ బుద్ధా వెంకన్న మరియు నాగుల్ మీరా ఇద్దరు తన కుమార్తె గెలుపునకు పని చేయలేదని ఈ సందర్భంగా నానీ దగ్గర కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు.
 
పశ్చిమ నియోజకవర్గంలో గ్రూపులు పెంచి ప్రోత్సహించడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని నానికి చెప్పడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments