Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునిసిపల్ పోరులో కారుదే జోరు: కేటీఆర్

Webdunia
మంగళవారం, 21 జనవరి 2020 (10:31 IST)
తెలంగాణ రాష్ట్ర పురపాలక ఎన్నికల ప్రచారపర్వంలో తెరాస పార్టీ ప్రతిపక్షాలకు అందనంత ముందంజలో వున్నదని, ప్రజల నుంచి అత్యంత సానుకూల స్పందన టిఆర్‌ఎస్ పార్టీ‌కి వస్తుంది కేటీఆర్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎంచుకున్న అభివృద్ధి జెండాకు ప్రజల పట్టం కడతారన్న ఆశాభావం వక్తం చేశారు. 
 
ప్రతిపక్షాల దూషణలు, అసత్య ప్రచారాలకు భిన్నంగా పట్టణాలకు ఏం చేస్తామో తమ పార్టీ వివరించిందన్నారు. ఘన విజయం దిశగా పార్టీ ఎన్నికల ప్రచారం కొనసాగిందని, ప్రచారం ముగిసినందున ఎన్నికల ప్రక్రియ, పార్టీ పరమైన ఏర్పాట్లపైన దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీచేశారు. 
 
పోలింగ్ కేంద్రాల్లో బూత్ ఏజెంట్ల గుర్తింపు వారి జాబితాను వెంటనే సిద్ధం చేయాలని కేటీఆర్ ఆదేశించారు. రానున్న 36 గంటలు స్థానిక టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరింత అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments