Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధిగా ముకేష్ కుమార్ మీనా

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (21:10 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేశ్ కుమార్ మీనా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఈ పదవిలో సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ కొనసాగుతూ వచ్చారు. ఈయన స్థానంలో ముఖేశ్ కుమార్ మీనాను నియమిస్తూ భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, గత 1998 బ్యాచ్‌కు చెందిన ముఖేశ్ కుమార్... ఉమ్మడి రాష్ట్ర కేడర్‌ను ఎంచుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఏపీ కేడర్‌కు ఆప్షన్ ఇవ్వగా, ఆ మేరకు ఆయన్ను ఏపీ కేడర్ అధికారిగా పరిగణించి ఈసీగా నియమించారు.
 
ఇప్పటివరకు ఆయన రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. కాగా, ఈసీ ఆదేశాలతో ఆయన త్వరలోనే రాష్ట్ర ఎన్నికల  కమిషనరుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments