Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ ద్వారా 50వేల మందికి ఉద్యోగాలు.. ముకేశ్ అంబానీ

Webdunia
శనివారం, 4 మార్చి 2023 (21:48 IST)
రిలయన్స్ ద్వారా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 50 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ తెలిపారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్‌ ద్వారా యాభై వేల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. 
 
ఇక ఆంధ్రప్రదేశ్‌లో 20 రంగాలకు సంబంధించి 340 మంది ఇన్వెస్టర్ల నుంచి రూ.13 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. 
 
ఈ పెట్టుబడి వల్ల ఆంధ్రాలో దాదాపు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు.  

సంబంధిత వార్తలు

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments