Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్: గెస్ట్‌హౌస్ ఖాళీ చేయని ఎంపీపీ.. మహిళ ఛాతిపై కాలితో తన్నాడు..

నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రజా ప్రతినిధి ఓవరాక్షన్ చేశాడు. ఓ మహిళను అకారణంగా దూషించడంతో పాటు ఆమె ఛాతీపై తన్నాడు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ఎంపీపీ గోపి. ధర్పల్లి గ్రామానికి రాజవ్వ కుటు

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (10:56 IST)
నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రజా ప్రతినిధి ఓవరాక్షన్ చేశాడు. ఓ మహిళను అకారణంగా దూషించడంతో పాటు ఆమె ఛాతీపై తన్నాడు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ఎంపీపీ గోపి. ధర్పల్లి గ్రామానికి రాజవ్వ కుటుంబానికి.. ఎంపీపీ గోపికి మధ్య ఆస్తి వివాదాలున్నాయి. తన కొంతకాలం క్రితం గోపి తన గెస్ట్‌హౌస్‌ను రాజవ్వకు అమ్మాడు. దీనికోసం 33 లక్షల రూపాయలు చెల్లించి.. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది రాజవ్వ. 
 
కానీ గోపి ఇప్పటికీ గెస్ట్‌హౌస్‌ ఖాళీ చేయకుండా.. తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అతని ఇంటి వద్ద బాధితురాలు ఆందోళన చేయడంతో.. రేట్ పెరిగిందని.. మరిన్ని డబ్బులు ఇస్తేనే ఖాళీ చేస్తానని చెప్పాడు. అయితే రాజవ్వ అతడ్ని చెప్పుతో కొట్టింది. 
 
వెంటనే ఆమె ఛాతిపై కాలితో.. ఆమెను దూషించాడు గోపి. దీంతో ఆ పక్కనే ఉన్న సదరు మహిళ కుటుంబ సభ్యులు ఎంపీపీని తోసేశారు. రాజవ్వ ఇచ్చిన ఫిర్యాదుతో గోపిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments