Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయసాయిరెడ్డికే పలకని 104 కాల్, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో?

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (18:18 IST)
కొవిడ్ బాధితులకు సహాయం అందించేందుకు ప్రతి జిల్లాలో 104 కాల్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొవిడ్ ఆస్పత్రులు, కేర్ సెంటర్లు, పడకలు, అంబులెన్స్‌ల వివరాల కోసం ఈ కాల్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో కాల్​సెంటర్ల పనితీరు ఆశించినంత మెరుగ్గా ఉండటంలేదు. 
 
వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ కేజీహెచ్​ ఆసుపత్రిని పరిశీలించారు. ఆ సమయంలో కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన 104 కాల్​ సెంటర్​కు ఫోన్ చేయగా.. కనెక్ట్ కాలేదు. దాదాపు 20 నిమిషాలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది
 
విజయవాడ కేంద్రంగా 104 కాల్​సెంటర్లను పర్యవేక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. సర్వర్​లో తలెత్తిన తాత్కలిక సాంకేతిక లోపం వల్ల కాల్స్ ఆలస్యమవుతున్నాయని అధికారి వివరణ ఇచ్చారు. సమస్యను వెంటనే సరిదిద్దాలని విజయసాయి అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments