Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయసాయిరెడ్డికే పలకని 104 కాల్, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో?

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (18:18 IST)
కొవిడ్ బాధితులకు సహాయం అందించేందుకు ప్రతి జిల్లాలో 104 కాల్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొవిడ్ ఆస్పత్రులు, కేర్ సెంటర్లు, పడకలు, అంబులెన్స్‌ల వివరాల కోసం ఈ కాల్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో కాల్​సెంటర్ల పనితీరు ఆశించినంత మెరుగ్గా ఉండటంలేదు. 
 
వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖ కేజీహెచ్​ ఆసుపత్రిని పరిశీలించారు. ఆ సమయంలో కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన 104 కాల్​ సెంటర్​కు ఫోన్ చేయగా.. కనెక్ట్ కాలేదు. దాదాపు 20 నిమిషాలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది
 
విజయవాడ కేంద్రంగా 104 కాల్​సెంటర్లను పర్యవేక్షిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. సర్వర్​లో తలెత్తిన తాత్కలిక సాంకేతిక లోపం వల్ల కాల్స్ ఆలస్యమవుతున్నాయని అధికారి వివరణ ఇచ్చారు. సమస్యను వెంటనే సరిదిద్దాలని విజయసాయి అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి

పవన్ కళ్యాణ్ "ఓజీ" నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ ఎపుడో తెలుసా?

మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు : విమర్శకులకు జాన్వీ కౌంటర్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తర్వాతి కథనం
Show comments