హైకోర్టులో ఎంపీ ర‌ఘురామ‌కు చుక్కెదురు

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (11:52 IST)
జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌ మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ హై కోర్టులో ఎంపీ రఘురామ కృష్ణరాజు  పిటిషన్ ని హైకోర్టు తిర‌స్క‌రించింది.  బెయిల్ రద్దు పిటిషన్ పై సిబీఐ కోర్టు ఇవ్వాళ ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ ర‌ఘురామ కోర‌గా కోర్టు తిర‌స్క‌రించింది. 
 
సాక్షి పేపర్ లో బెయిల్ రద్దు అని కోర్ట్ ఆర్డర్ రాకుండానే రాసారని , విజయ్ సాయి రెడ్డి విదేశాలకు అనుమతి ఇచ్చారు కాబట్టి వేరే బెంచు కి మార్చాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు కోరారు. కానీ, పిటిష‌న్ పై బలమైన వాదనలు లేకపోవడం, సీబీఐ కూడా పిటిషనర్ వాదనను తోసిపుచడంతో, రఘురామ కృష్ణరాజు పిటిషన్ ని కోర్టు తోసిపుచ్చింది. ఎంపీ ర‌ఘురామ సీబీఐ కోర్ట్ లో వేసిన బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ల‌పై ఈ రోజే  తీర్పు వెలువ‌రించ‌నుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments