తిరుపతిలో ముగ్గురు పిల్లల సహా తల్లి అదృశ్యం

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (11:55 IST)
తిరుపతి నగరంలో ముగ్గురు పిల్లల సహా తల్లి అదృశ్యమైంది. కెనడీ నగర్‌కి చెందిన దీక్షతశ్రీ, తేజ శ్రీ, కార్తీక్ సహా తల్లి శ్రీలేఖ అదృశ్యమైంది. తన భార్యాపిల్లలు కనిపించడం లేదంటూ భర్త శివకుమార్ తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

వారి నివాసం రిలయన్స్ మార్ట్‌కి సమీపంలో వుండటంతో పోలీసులు మార్ట్‌లోని సి.సి. ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments