కడపలో తల్లీకుమార్తె ఆత్మహత్య, భర్త అమెరికాలో టెక్కీ...

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (13:26 IST)
కడప నగరంలోని శంకరాపురం రామాలయం వీధిలో ఉరివేసుకుని తల్లీ కూతురు ఆత్మహత్య చేసుకున్న దర్ఘటన చోటుచేసుకుంది. 
 
తల్లి పేరు శ్రావణి (34), కూతురు పేరు శాన్వి (9). శ్రావణి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. శ్రావణికి 10 సంవత్సరాల క్రితం వివాహం అయింది. ఐతే కొన్ని కారణాల వల్ల నాలుగేళ్లుగా భర్తకు దూరంగా ఉంటూ బిడ్డతో కలిసి ఉంటోంది శ్రావణి.
 
ఆమె మృతికి గల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చిన్నచౌకు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments