Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడి ఛైర్మన్ కార్యాలయ సందేశాలే మార్ఫింగ్, తిరుమలలో దళారుల ఆటకట్టు..

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (20:45 IST)
తిరుమల శ్రీవారి భక్తులను నిలువు దోపిడీ చేసేందుకు దళారులు మోసాలకు పాల్పడుతున్నారు. టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి క్యాంప్ కార్యాలయం నుంచి వచ్చిన మెసేజ్‌లను మార్ఫింగ్ చేసి భక్తులను మోసగిస్తున్న ఇద్దరు దళారులను తిరుమల పోలీసులు అరెస్టు చేశారు.
 
భువనగిరికి చెందిన 11 మంది భక్తుల వద్ద నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తామంటూ 16,500 రూపాయలకు కిషోర్, నాగరాజు అనే దళారులు బేరం కుదుర్చుకున్నారు. ముందుస్తుగా భక్తుల వద్ద నుంచి ఎనిమిది వేల రూపాయలు అడ్వాన్స్‌గా దళారులు పొందారు.
 
అయితే ఇవాళ టిటిడి ఛైర్మన్ క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్న భక్తలు ఆ మెసేజ్‌ను టిటిడి సిబ్బందికి చూపించగా ఆ మెసేజ్ ఫేక్ మెసేజ్‌గా గుర్తించి భక్తులకు తెలిపారు. దీంతో మోసపోయామని గుర్తించిన భక్తులు టిటిడి విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు.
 
భక్తుల వద్ద నుంచి ఫిర్యాదు స్వీకరించిన విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దళారులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments