Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడి ఛైర్మన్ కార్యాలయ సందేశాలే మార్ఫింగ్, తిరుమలలో దళారుల ఆటకట్టు..

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (20:45 IST)
తిరుమల శ్రీవారి భక్తులను నిలువు దోపిడీ చేసేందుకు దళారులు మోసాలకు పాల్పడుతున్నారు. టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి క్యాంప్ కార్యాలయం నుంచి వచ్చిన మెసేజ్‌లను మార్ఫింగ్ చేసి భక్తులను మోసగిస్తున్న ఇద్దరు దళారులను తిరుమల పోలీసులు అరెస్టు చేశారు.
 
భువనగిరికి చెందిన 11 మంది భక్తుల వద్ద నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తామంటూ 16,500 రూపాయలకు కిషోర్, నాగరాజు అనే దళారులు బేరం కుదుర్చుకున్నారు. ముందుస్తుగా భక్తుల వద్ద నుంచి ఎనిమిది వేల రూపాయలు అడ్వాన్స్‌గా దళారులు పొందారు.
 
అయితే ఇవాళ టిటిడి ఛైర్మన్ క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్న భక్తలు ఆ మెసేజ్‌ను టిటిడి సిబ్బందికి చూపించగా ఆ మెసేజ్ ఫేక్ మెసేజ్‌గా గుర్తించి భక్తులకు తెలిపారు. దీంతో మోసపోయామని గుర్తించిన భక్తులు టిటిడి విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు.
 
భక్తుల వద్ద నుంచి ఫిర్యాదు స్వీకరించిన విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దళారులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments