ఏపీలో భారీ వర్షాలు.. పిడుగులు పడే ప్రమాదం.. జాగ్రత్త అవసరం

Webdunia
సోమవారం, 16 మే 2022 (19:21 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇందుకు కారణంగా దేశంలోకి నైరుతి రుతుపవనాలు రావడమే. అండ‌మాన్ వ‌ద్ద తీరాన్ని తాక‌డంతో రుతుప‌వ‌నాల ఆగ‌మ‌నం ప్రారంభ‌మైన‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. 
 
ఈ ప్ర‌భావంతో ఏపీలో ప‌లుచోట్ల ఉరుములు, మెరుపుల‌తో జ‌ల్లులు ప‌డుతున్నాయి. రాయ‌ల‌సీమ‌లోని కొన్ని చోట్ల పిడుగులు పడినట్లు తెలుస్తోంది. 
 
కూలీలు, బ‌య‌ట తిరిగే వారు ఉరుములు, మెరుపుల స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ఎత్తైన ప్ర‌దేశాలు, పెద్ద పెద్ద చెట్ల నీడ‌న ఉండొద్ద‌ని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments