Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీ వర్షాలు.. పిడుగులు పడే ప్రమాదం.. జాగ్రత్త అవసరం

Webdunia
సోమవారం, 16 మే 2022 (19:21 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇందుకు కారణంగా దేశంలోకి నైరుతి రుతుపవనాలు రావడమే. అండ‌మాన్ వ‌ద్ద తీరాన్ని తాక‌డంతో రుతుప‌వ‌నాల ఆగ‌మ‌నం ప్రారంభ‌మైన‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. 
 
ఈ ప్ర‌భావంతో ఏపీలో ప‌లుచోట్ల ఉరుములు, మెరుపుల‌తో జ‌ల్లులు ప‌డుతున్నాయి. రాయ‌ల‌సీమ‌లోని కొన్ని చోట్ల పిడుగులు పడినట్లు తెలుస్తోంది. 
 
కూలీలు, బ‌య‌ట తిరిగే వారు ఉరుములు, మెరుపుల స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ఎత్తైన ప్ర‌దేశాలు, పెద్ద పెద్ద చెట్ల నీడ‌న ఉండొద్ద‌ని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments