Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాపట్ల చావలి గ్రామంలో మహిళా వలంటీరు హత్య

murder
, సోమవారం, 16 మే 2022 (08:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో ఆదివారం దారుణం జరిగింది. జిల్లా పరిధిలోని వేమూరు మండలం చావలి గ్రామంలో వలంటీరుగా పని చేస్తున్న శారద అనే మహిళను అదే గ్రామానికి చెందిన దారుణంగా కొట్టి చంపేశారు. నిందితుడిని పద్మారావుగా గుర్తించారు. 
 
ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు... గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఈ హత్య వివాహేతర సంబంధం కారణంగా జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్‌కు ప్రపంచ ఆర్థిక సదస్సు ఆహ్వానం