ఏపీలో రేషన్ బియ్యం వద్దనుకుంటే డబ్బు.. త్వరలోనే అమలు

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (18:52 IST)
ప్రజాపంపిణి వ్యవస్థలో కీలక మార్పు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎవరైనా లబ్దిదారు రేషన్ బియ్యం వద్దనుకుంటే.. బదులుగా నగదు ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్స్‌ను ప్రభుత్వం ఆమోదించింది. త్వరలోనే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనుంది.

కిలో బియ్యానికి రూ. 25 నుంచి 30 ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అలాగే డోర్ డెలివరీ విధానానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

సరుకుల డోర్ డెలివరీ, నాణ్యమైన బియ్యం సరఫరాపై ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం కొన్ని సిఫారసులు చేసింది. వాటిని ఆమోదిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments