Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రేషన్ బియ్యం వద్దనుకుంటే డబ్బు.. త్వరలోనే అమలు

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (18:52 IST)
ప్రజాపంపిణి వ్యవస్థలో కీలక మార్పు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎవరైనా లబ్దిదారు రేషన్ బియ్యం వద్దనుకుంటే.. బదులుగా నగదు ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్స్‌ను ప్రభుత్వం ఆమోదించింది. త్వరలోనే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనుంది.

కిలో బియ్యానికి రూ. 25 నుంచి 30 ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అలాగే డోర్ డెలివరీ విధానానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

సరుకుల డోర్ డెలివరీ, నాణ్యమైన బియ్యం సరఫరాపై ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం కొన్ని సిఫారసులు చేసింది. వాటిని ఆమోదిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments