Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రేషన్ బియ్యం వద్దనుకుంటే డబ్బు.. త్వరలోనే అమలు

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (18:52 IST)
ప్రజాపంపిణి వ్యవస్థలో కీలక మార్పు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎవరైనా లబ్దిదారు రేషన్ బియ్యం వద్దనుకుంటే.. బదులుగా నగదు ఇవ్వాలని నిర్ణయించింది.

ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్స్‌ను ప్రభుత్వం ఆమోదించింది. త్వరలోనే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టనుంది.

కిలో బియ్యానికి రూ. 25 నుంచి 30 ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అలాగే డోర్ డెలివరీ విధానానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

సరుకుల డోర్ డెలివరీ, నాణ్యమైన బియ్యం సరఫరాపై ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ ఉప సంఘం కొన్ని సిఫారసులు చేసింది. వాటిని ఆమోదిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments