Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రూ.13,375 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సెల్వి
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (19:33 IST)
ఆంధ్రప్రదేశ్ విద్యారంగాన్ని మెరుగుపరచడానికి వికాసిత్ భారత్ చొరవలో భాగంగా మొత్తం ఐదు ప్రధాన సంస్థలను ప్రధాని మోదీ ప్రారంభించారు.
 
వైజాగ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, కర్నూలులోని ఐఐటీడీఎం (డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్) చాలా ముఖ్యమైనవి. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, శ్రీసిటీ ఐఐఐటీ శాశ్వత క్యాంపస్‌ను మోదీ ప్రారంభించారు.
 
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. మొన్నటికి మొన్న 36 ప్రాజెక్ట్‌లను వర్చువల్‌గా మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.13,375 కోట్లకు చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Uday Kiran: దిల్ రాజు సోదరుడే క్షమాపణ చెప్పారు.. మెగా ఫ్యామిలీ ఉదయ్ కిరణ్ ఓ లెక్కా? (Video)

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments