Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రూ.13,375 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సెల్వి
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (19:33 IST)
ఆంధ్రప్రదేశ్ విద్యారంగాన్ని మెరుగుపరచడానికి వికాసిత్ భారత్ చొరవలో భాగంగా మొత్తం ఐదు ప్రధాన సంస్థలను ప్రధాని మోదీ ప్రారంభించారు.
 
వైజాగ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, కర్నూలులోని ఐఐటీడీఎం (డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్) చాలా ముఖ్యమైనవి. తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, శ్రీసిటీ ఐఐఐటీ శాశ్వత క్యాంపస్‌ను మోదీ ప్రారంభించారు.
 
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. మొన్నటికి మొన్న 36 ప్రాజెక్ట్‌లను వర్చువల్‌గా మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.13,375 కోట్లకు చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments