Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ కూడా మూడో కుమారుడే.. మరి ఓటు సంగతేంటి? అసదుద్దీన్

Webdunia
సోమవారం, 27 మే 2019 (12:31 IST)
దేశంలో జనాభా (ప్రత్యేకంగా ముస్లిం జనాభా) విపరీతంగా పెరిగిపోతోందని, ఈ జనాభా పెరుగదలను అరికట్టాలంటూ ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. 
 
జనాభా పెరుగుదలపై రాందేవ్ బాబా స్పందిస్తూ, జనాభా పెరుగుదలను అరికట్టాలంటే ఇద్దరికి మించి పిల్లలు కనకుండా చట్టం తీసుకునిరావాలని కోరారు. ఆ చట్టాన్ని అతిక్రమించి ముగ్గురు పిల్లలు కంటే మాత్రం అతని ఓటు హక్కు, ఇతర ప్రభుత్వ సౌకర్యాలు లేకుండా చేయాలని రాందేవ్ సూచించారు. 
 
దీనిపై అసదుద్దీన్ స్పందిస్తూ, కొందరు వ్యక్తులు చేసే ఇలాంటి వ్యాఖ్యలను నిలువరించేందుకు ఎలాంటి చట్టాలు లేవు. కానీ రాందేవ్ బాబా వ్యాఖ్యలకు ఇంత ప్రాధాన్యమా? ఆయన పొట్టను, కాళ్ళను కదిలిస్తూ మీడియా దృష్టిని ఆకర్షించవచ్చు.
 
అంతేకానీ మూడో బిడ్డ పుట్టకూడదంటూ చెప్పడానికి ఆయన ఎవరు ఎని ప్రశ్నించారు. రాందేవ్ లెక్కన చూసుకుంటే... నరేంద్ర మోడీ కూడా మూడో కుమారుడే అని, మరి ఆయన తన ఓటు హక్కును కోల్పోవాలా? అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments