Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా : ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (13:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ప్రతి రోజూ వేలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా కరోనా వైరస్ సోకింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావులకు కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిద్దరూ హైదరాబాద్ నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. 
 
అదేవిధంగా, మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కూడా కరోనా వైరస్ సోకింది. అలాగే, టీడీపీ నేత దామంచర్ల సత్యను కరోనా వైరస్ కాటేసింది. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పలువురు టీడీపీ నేతలకు ఈ వైరస్ సోకింది. అదేసమయంలో రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. దీంతో తక్షణం 25 లక్షల వ్యాక్సిన్లను ఇవ్వాలని కేంద్రానికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments