Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఎక్స్‌పైర్ అయిపోయిన అలాంటివారు... రోజా కామెంట్స్

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (19:33 IST)
ఎపి సిఎం చంద్రబాబునాయుడిపై మరోసారి ఫైరయ్యారు  రోజా. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెర్వులో నిర్వహించిన వైసీపీ మహిళా స్వరం సభలో రోజా పాల్గొన్నారు. మహిళలకు ఏదో చేసేస్తున్నానని చంద్రబాబు చెబుతున్నారని, అయితే ఆయన చేసింది శూన్యమంటూ విమర్శించారు.
 
ఎపిలో ఉద్యోగం వచ్చింది నారా లోకేష్‌కు మాత్రమేనని, అంతేకాకుండా పారిశ్రామిక వేత్త అయ్యింది నారా బ్రహ్మిణి మాత్రమేనంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుని ప్రజలు ఇక నమ్మరని, రాజన్న రాజ్యం రావడం ఖాయమని జోస్యం చెప్పారు. చంద్రబాబు ఎక్స్‌పైర్ అయిన టాబ్‌లెట్ అంటూ ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments