షియోమీ నుండి రెడ్మీ గో... రేటు తెలిస్తే ఎగరేసి కొంటారు...

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (18:29 IST)
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ నుండి ఎన్నో రకాల మొబైల్‌లు మార్కెట్‌లోకి విడుదలవుతున్నాయి. అయితే తాజాగా దాని అనుబంధ సంస్థ అయిన రెడ్‌మీ దాని నుండి విడిపోయిన తర్వాత రెడ్‌మీ గో పేరుతో స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ గోతో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ గో అనేది ఆండ్రాయిడ్‌కు లైట్ వెయిట్ వెర్షన్. 
 
దీని ధర తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో ఫోన్‌లు ఎంచుకునే వారికి బేసిక్ ప్రత్యేకతలతో రెడ్‌మీ గో అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి నెలలో యూరప్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. అయితే భారత్‌లో మాత్రం ఎప్పుడు రిలీజ్ కానుందో ఇంకా స్పష్టత లేదు.
 
రెడ్‌మీ గో ప్రత్యేకతలు:
డిస్‌ప్లే సైజ్: 5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1280x720 పిక్సెల్స్
ప్రాసెసర్: క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్
ఇంటర్నల్ స్టోరేజీ: 1 జీబీ
ర్యామ్: 8 జీబీ మెమొరీ
బ్యాక్ కెమెరా: 8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర: సుమారు రూ.6,500

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా తో నాకు ఎన్నో బాల్య జ్ఞాపకాలు ఉన్నాయి : సౌందర్య రజనీకాంత్

Devagudi Review: వాస్తవ ఘటన ఆధారంగా రాయలసీమ ప్రేమకథ దేవగుడి - మూవీ రివ్యూ

రాజమౌళి - మహేశ్ బాబు సినిమా రిలీజ్ డేట్ ఖరారు

త్రివిక్రమ్ శ్రీనివాస్ మోసం చేశారంటున్న మరో హీరోయిన్

అమ్మాయిలను వాడుకునేందుకు కొందరు సినిమాలు తీస్తున్నారు : నిర్మాత తమ్మారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

సాధారణ దగ్గు, జలుబు వదిలించుకునే మార్గం

Marua leaves: మరువా తులసి ఔషధ గుణాలు.. ఇంట్లో వుంటే పాములు రావట!

ప్రియాంక మోహన్‌తో కలిసి హైదరాబాద్‌లో ఒకే రోజు 4 కొత్త స్టోర్‌లను ప్రారంభించిన కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ

తర్వాతి కథనం
Show comments