Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు తమ్ముళ్ళే పెద్ద ఇసుక మాఫియాదారులు - రోజా ధ్వజం(Video)

టిడిపి నాయకులే ఇసుక మాఫియాకు పాల్పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు వైసిపి ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని సత్రవాడలో ఇసుకను త్రవ్వి తరలిస్తున్న ప్రాంతాన్ని రోజా పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుకను త్రవ్వి కోట్

Webdunia
బుధవారం, 31 జనవరి 2018 (15:34 IST)
టిడిపి నాయకులే ఇసుక మాఫియాకు పాల్పడుతుంటే  ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు వైసిపి ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని సత్రవాడలో ఇసుకను త్రవ్వి తరలిస్తున్న ప్రాంతాన్ని రోజా పరిశీలించారు. 
 
తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుకను త్రవ్వి కోట్లు సంపాదిస్తున్నారని, అడ్డదిడ్డంగా ఇసుక రవాణా చేయడం వల్ల కొంతమంది చిన్నారులు ఆడుకోవడానికి వెళ్ళి అందులో పడి చనిపోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు వెంటనే దీనిపై స్పందించాలని ఇసుకను అక్రమంగా తరలించే వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నగరి ఎమ్మార్వో అక్రమార్కులకు అండగా నిలబడ్డారని రోజా ఆరోపించారు. వీడియోలో చూడండి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments