Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకెందుకురా పిచ్చిము... కొడకల్లారా కొట్లాట.. దళితులపై చింతమనేని

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (18:23 IST)
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దళితులను ఉద్దేశించి చింతమనేని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. 
 
దళితులను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ చింతమనేని ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే.. దళితులకు రాజకీయాలు అక్కర్లేదన్న చందంగా మాట్లాడారు. 
 
''రాజకీయంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే. మీరు దళితులు, మీరు వెనకబడినవారు, మీరు షెడ్యూల్ క్యాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయ్, మాకు పదవులు.. మీకెందుకురా పిచ్చిముండా కొడకల్లారా కొట్లాట'' అంటూ తీవ్ర పదజాలంతో చింతమనేని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం విమర్శలకు దారితీశాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments