Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకెందుకురా పిచ్చిము... కొడకల్లారా కొట్లాట.. దళితులపై చింతమనేని

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (18:23 IST)
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దళితులను ఉద్దేశించి చింతమనేని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. 
 
దళితులను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంతకీ చింతమనేని ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే.. దళితులకు రాజకీయాలు అక్కర్లేదన్న చందంగా మాట్లాడారు. 
 
''రాజకీయంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే. మీరు దళితులు, మీరు వెనకబడినవారు, మీరు షెడ్యూల్ క్యాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయ్, మాకు పదవులు.. మీకెందుకురా పిచ్చిముండా కొడకల్లారా కొట్లాట'' అంటూ తీవ్ర పదజాలంతో చింతమనేని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం విమర్శలకు దారితీశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments