Webdunia - Bharat's app for daily news and videos

Install App

నక్సలిజం, టెర్రరిజం తగ్గింది....ఇక‌ తగ్గాల్సింది లోకల్ మాఫియా!

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (17:36 IST)
నెల్లూరు ఎమ్మెల్యే ఆనం రామ నారాయ‌ణ రెడ్డి సంచలన వ్యాఖ్య‌లు చేశారు. స్థానికంగా హోం గార్డుల కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ, మాఫియాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గింద‌ని, ఇక త‌గ్గాల్సింది ఏదైనా వుందంటే లోకల్ మాఫియాలు అని చెప్పారు. మాఫియాలు ఈ ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వంలోనూ ఉన్నాయని, ఈ మాఫియాల్లో పోలీసుశాఖవాళ్ళు కూడా కలిసి ఉన్నార‌ని చెప్పారు.
 
ప్రజల్లో పోలీసులపై ఒక న్యాయం చేస్తారని నమ్మకం, భరోసా ఉంద‌ని, ఇక పోలీసులే మాఫియాల్లో కలిస్తే... దేశంలో, రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉండద‌ని ఎమ్మెల్యే చెప్పారు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలంటే, కలుపు మొక్కలను తీసివేయాల‌ని ఎమ్మెల్యే ఆనం సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments