Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడో తరగతి బాలికపై అత్యాచారం...

వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో ఏడో తరగతి చదివే బాలికపై 27 యేళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం మూడు నెలలుగా సాగుతూ వచ్చింది. చివరకు బాలిక తల్లి గుర్తించి నిలదీయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (09:42 IST)
వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో ఏడో తరగతి చదివే బాలికపై 27 యేళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం మూడు నెలలుగా సాగుతూ వచ్చింది. చివరకు బాలిక తల్లి గుర్తించి నిలదీయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
హన్మకొండలోని తిరుమల బార్‌ సమీపంలో ఓ మహిళ(భర్తకు దూరంగా) తన కూతురు(11)తో కలిసి నివాసం ఉంటూ కూరగాయలు అమ్ముతూ జీవనం గడుపుతోంది. మగదిక్కు లేని ఆ కుంటుంబానికి ఐలయ్య (27) అనే వ్యక్తి దగ్గరయ్యాడు. అతను కూడా కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. 
 
ఈ క్రమంలోనే 7వ తరగతి చదువుతున్న బాలికపై కన్నేసి, ఆమెకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. తల్లి సమయంలో ఐలయ్య ఇంట్లోకి వెళ్ళి బాలికను అత్యాచారం చేయసాగాడు. ఇలా గత మూడు నెలలుగా చేస్తూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో రాత్రి వేళ బాలికను సదరు వ్యక్తి పక్కకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేయగా, బాలిక తల్లి గమనించి నిలదీసింది. ఈ విషయం బయటకు చెపితే ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. అయితే, ఆ బాలిక తల్లి మాత్రం ఈ బెదిరింపులకు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

Havish: నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో హీరో హవీష్ చిత్రం

అనంతిక 8 వసంతాలు చేయడానికి డబ్బు అక్కర్లేదని చెప్పింది

పెద్ద హీరోలతో సినిమా కష్టమే - సినిమాల ద్వారా చాలా నష్టపోయా: శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments