Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం

Webdunia
బుధవారం, 25 డిశెంబరు 2019 (13:04 IST)
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నల్లొండ జిల్లా మాడ్గులమల్లి మండలం గుండ్రవానిగూడెంలో బహిర్భూమి కోసం బయటకెళ్ళిన సమయంలో ఇద్దరు యువకులు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలియజేసి గ్రామ పెద్దలకు ఘటనపై ఫిర్యాదు చేశారు. 
 
అయితే గ్రామపెద్దలు నిందితులకు వత్తాసు పలుకుతూ.. ఈ తతంగాన్ని బయటకు రానివ్వకుండా చేశారు. బాధితురాలి కుటుంబానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొంత డబ్బు ఇస్తామని కామ్‌గా ఉండాలని చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments