Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్‌ విద్యార్థినికి తాళి కట్టాలని చూశాడు.. సోదరుడు అడ్డుపడటంతో..?

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (19:51 IST)
వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఒకవైపు అత్యాచార ఘటనలు.. మరోవైపు దాడులు జరుగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాయవరం ప్రభుత్వ పాఠశాలలో ఓ యువకుడు దుశ్చర్యకు పాల్పడ్డాడు. 
 
టెన్త్‌ విద్యార్థినికి సత్తిరెడ్డి అనే యువకుడు తాళి కట్టేందుకు యత్నించాడు. అదే గదిలో ఉన్న విద్యార్థిని సోదరుడు అడ్డుపడడంతో తాళి కట్టకుండా సత్తిరెడ్డి పరారయ్యాడు. అనంతరం అక్కడ నుంచి ఇంటికి వచ్చిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు సత్తిరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
ఇటీవల రాజమండ్రిలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇంటర్ స్టూడెంట్స్ కాలేజీలోనే పెళ్లి చేసేసుకున్నారు. ఈ ఘటన మీడియాలో ప్రసారం కావడంతో కాలేజీ యాజమాన్యం చర్య తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments