Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు చిన్నారులపై మైనర్ బాలుడు అత్యాచారం

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (14:40 IST)
మచిలీపట్నంలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని 5 సంవత్సరాల చిన్నారులపై ఓ మైనర్ బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఈ ఘటన మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిథిలో జరిగింది. వివరాల్లోకి వెళితే… అరుణోదయ కాలనీలో నివాసం ఉండే ఓ మైనర్ బాలుడు (17) ఐటీ చదువుతున్నాడు. తన ఇంటి పక్కనే ఉండే 5 సంవత్సరాల చిన్నారులను చాకెట్ల ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు.

భయబాంత్రులకు గురైన ఇద్దరు చిన్నారులు ఏడ్చూకుంటూ వెళ్లి తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు. తల్లిదండ్రులు ఈ ఘటనపై చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments