Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగరి టికెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు.. మంత్రి రోజా

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (10:08 IST)
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి రోజాకు టిక్కెట్టు దక్కదని ప్రచారం సాగడంతో ఆమె స్పందించారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ తన అభ్యర్థిత్వంపై జరుగుతున్న ఊహాగానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
నగరి టికెట్ దొరక్కపోయినా పర్లేదని.. ఆ టిక్కెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై స్పష్టమైన వ్యూహం లేదని.. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే సందిగ్ధంలో ఉన్నారని, వారి సర్వే విధానాన్ని ఆమె విమర్శించారు.
 
అలాగే మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని శ్రీవారిని వేడుకున్నట్లు మంత్రి రోజా ఆకాంక్షించారు. వైఎస్సార్‌సీపీ విజయంపై విశ్వాసంతో ఉన్న ఆమె 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. సీటు ఇవ్వకున్నా సీఎం జగన్‌కు తిరుగులేని మద్దతు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments