Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగరి టికెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు.. మంత్రి రోజా

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (10:08 IST)
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి రోజాకు టిక్కెట్టు దక్కదని ప్రచారం సాగడంతో ఆమె స్పందించారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ తన అభ్యర్థిత్వంపై జరుగుతున్న ఊహాగానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
నగరి టికెట్ దొరక్కపోయినా పర్లేదని.. ఆ టిక్కెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై స్పష్టమైన వ్యూహం లేదని.. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే సందిగ్ధంలో ఉన్నారని, వారి సర్వే విధానాన్ని ఆమె విమర్శించారు.
 
అలాగే మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని శ్రీవారిని వేడుకున్నట్లు మంత్రి రోజా ఆకాంక్షించారు. వైఎస్సార్‌సీపీ విజయంపై విశ్వాసంతో ఉన్న ఆమె 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. సీటు ఇవ్వకున్నా సీఎం జగన్‌కు తిరుగులేని మద్దతు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments