Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థుల కోసం బస్సును ప్రారంభించిన మంత్రి ఆర్కే.రోజా

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (10:16 IST)
విద్యార్థుల కోసం ఏపీ మంత్రి ఆర్కే.రోజా ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులతో పాటు ఇతర ప్రయాణికులతో కలిసి ఆమె ఆ బస్సులో ప్రయాణించారు. పుత్తూరు మండలంలోని పిల్లరిపట్టు గ్రామానికి సరైన బస్సు సౌకర్యాలు లేక విద్యార్థులతో పాటు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మంత్రి రోజా దృష్టికి వచ్చింది. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులను సంప్రదించి స్కూలు సమయంలో విద్యార్థుల కోసం బస్సును నడపేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. 
 
దీంతో పిల్లరిపట్టు గ్రామం నుంచి ఆమె బస్సు సర్వీసును ప్రారంభించారు. ఆ తర్వాత బస్సులో విద్యార్థులతో కలిసి ప్రయాణించిన రోజా... వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆ బస్సులో ప్రయాణించిన ఇతర ప్రయాణికులతో పాటు ఆమె ముచ్చటించారు. తమ కోసం బస్సు సర్వీసును ప్రారంభించిన మంత్రి రోజాకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రెండు భాగాలు, మూడు పాత్రల టీనేజ్ లవ్ స్టోరీతో ఎస్ కే ఎస్ క్రియేషన్స్ చిత్రం

సమంత, రాజ్ & డికె లాంచ్ చేసిన అనుపమ పరమేశ్వరన్ 'పరదా' ఫస్ట్ లుక్

ఆడ పిల్లనే అయితే ఏంటట ? అంటూ ప్రశ్నిస్తున్న పోలీస్‌ఆఫీసర్‌ చాందిని చౌదరి యేవమ్‌ లుక్‌

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments